వేద వాహిని
భరత ఖండము వేదాలకు పుట్టినిల్లు. ప్రపంచ నాగరికత వేదాలలో విలసిల్లు చున్నది. వేదములలో లేనిది ప్రపంచములో లేదు. దేశ పురోగతికీ, మానవాళి అభ్యున్నతికీ వేదములే పునాదులు. కావున అర్హులైన ప్రతివారూ వేదాలను పఠించుట అత్యంత ఆవశ్యకము.
Professor of Marketing at prestegious college in Bangalore.
0 Comments:
Post a Comment
<< Home